కరో నా వ్యాధిగ్రస్తులు కోలుకునేందుకు నిర్వహిస్తున్న చికిత్సల్లో ప్రాచీన సిద్ధవైద్య ప్రక్రియ రూపమైన కబసుర కుడినీర్ కషా యాన్ని తమిళనాడు వైద్యులు ఉపయోగిస్తున్నారు. అలాగే రీసెంట్ గా చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు…
చిన్న జలుబు చేసినా, కాస్త తలనొప్పి అయినా సరే డాక్టర్ దగ్గరకకు పరుగెత్తడం, వారిచ్చే మందులను వేసు కోవడం, మానేయగానే పరిస్థితి మళ్లీ మొదటికి రావడం పరిపాటిగా మారింది. అప్పటికీ మన పెద్ద వాళ్లు…