దేశవ్యాప్త కొవిడ్-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 177.13 కోట్ల డోసులు అందించారు.
దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,21,881
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.28%
ప్రస్తుత రికవరీ రేటు 98.52%
గత 24 గంటల్లో 23,598 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,22,70,482 కు పెరిగింది.
గత 24 గంటల్లో 11,499 కొత్త కేసులు నమోదయ్యాయి.
రోజువారీ పాజిటివిటీ రేటు 1.01%
వారపు పాజిటివిటీ రేటు 1.36%
గత 24 గంటల్లో చేసిన 11,36,133 కొవిడ్ పరీక్షలతో కలిపి ఇప్పటివరకు 76.57 కోట్ల పరీక్షలు చేశారు.
Courtesy :Press Information Bureau , GOI